సమంతతో పనిలేదు అంటూ... ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్‌లో రెచ్చిపోతున్న నాగచైతన్య..

105

నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. కొన్ని అనివార్య కారణాల చేత వారి దాంపత్య జీవితానికి శాశ్వతంగా గుడ్‌బై చెప్పేసుకుని ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్లు లీడ్ చేస్తున్నారు. ప్రస్తుతం సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ సినిమా చేస్తుండగా.. నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు టాక్. ఈ సినిమాలో టాలీవుడ్ అందాల భామలు కీర్తి సురేష్, సాయి పల్లవి నాగ చైతన్య సరసన నటించనున్నారట. దీంతో సోషల్ మీడియాలో కొత్త రకం ట్రోల్స్ మొదలయ్యాయి. విషయానికి వస్తే..

50 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న మహేష్ తల్లి..

సమంత, విజయ్ దేవరకొండ జంటగా వస్తున్న సినిమా ‘ఖుషి’. రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో సమంత, విజయ్ రొమాన్స్ నాగచైతన్య అభిమానులను దారుణంగా హట్ చేసింది. దీంతో నెట్టింట సమంతపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలోనే నాగచైతన్య హీరోగా వస్తున్న తాజా సినిమాలో సాయి పల్లవి, కీర్తి సురేష్ నటిస్తున్నారనే వార్తలు రావడంతో.. ‘‘సమంత లేక పోతే ఏంటి చైతు ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తాడు. సమంతకే రొమాన్స్ చేయడం తెలుసా.. చైతూ కూడా తెలుసు’’ అంటూ సోషల్ మీడియాలో చైతు ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top